Pages

Saturday 22 October 2016

సర్క్యులర్

                అఖిలా భారత తపాలా ఉద్యోగుల సంఘాలు
                                        (గ్రూప్C , పోస్ట్ మన్ , యం.టి.యస్, జి.‌డి.‌ యస్ )  
                                                 చిత్తూరు డివిజన్ ,చిత్తూరు 517 001
                                                       సర్క్యులర్
పెంచిన బోనస్ సీలింగ్ ను జి.డి.‌ యస్ ఉద్యోగులకు వెంటనే వర్తింప్పచేయాలని ధర్నా
                                     2014-2015 సం. నుండి Rs.7000/- లుకు  పెంచిన  బోనస్ సీలింగ్ ను జి.డి.‌ యస్ ఉద్యోగులకు వెంటనే వర్తింప్పచేయాలని, NFPE కేంద్ర సంఘాలు, NEW DELHI ఇచ్చిన పిలుపు మేరకు,చేపట్టిన పోరాట కార్యక్రమాలలో భాగంగా 20.10.2016 వ తేధి సాయంత్రం 5.00 గం. చిత్తూరు హెడ్ పోస్ట్ ఆఫీసు వద్ద ధర్నా ఏర్పాటు చేయదమైనది. కావున ప్రతి ఒక్కరూ  ఈ ధర్నా కు తప్పక హాజరై   విజయవంతం చేయాలని కొరడ మైనది. 
                  విప్లవాభినందనలతో

                                                                                                NFPE, చిత్తూరు  

No comments:

Post a Comment